తెలంగాణ స్టేట్ మైనార్టీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ 2024-25 సంవత్సరంలో వంద మంది మైనార్టీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్కోసం ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు జగిత్యాల జిల్లా మ�
తెలంగాణలోనే యువత కలలు సాకారమవుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో లక్షా ముప్పైవేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 85 వేల ప�
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని వారికి షహీన్ అకాడమీతో కలిసి ఉచితంగా ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు సోషల్ డేటా ఇన్షియేటివ్ ఫోరం డైరెక్టర్ ఖలీద్ సైఫుల్లా తెలిపారు.
హైదరాబాద్ : విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించే వరకు ఉచిత కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ హరిహర కళా భవన్లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్�
వనపర్తి : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 81 వేల ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడం చరిత్రలో ఎన్నడూ జరుగలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా �
జయశంకర్ భూపాలపల్లి : శుభక్రుత్ నామ సంత్సరన్ని సీఎం కేసీఆర్ ఉద్యోగ నామ సంవత్సరంగా చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం GMRM ట్రస్ట్ ద్వారా ఏర
నిజామాబాద్ : ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించ వచ్చని తెలిపారు. జిల్లా క�
సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సందర్భంగా ఆయ�
హైదరాబాద్ : యువతకు డిగ్రీలు ఉంటే సరిపోదు.. కష్టపడి చదివితేనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మంచి ఉద్యోగంతో పాటు మంచి పార్ట్నర్ను సంపాద�