కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని పలు ఆటో యూనియన్ నా
ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు. భద్రాచలంలోని బస్టాండ్లో ఆదివారం ఆయన ఆర్టీసీ అధికారులతో కలిసి ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా మహ
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’ని స�