మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లడం పట్ల బీజేపీ విమర్శలు గుప్పించింది.
దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు నివాళులర్పిస్తున్నాం. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి మా పార్టీ తరపున మద్దతు ప్రకటిస్తున్నాం. మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలన్న ప్రతి
డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఓ మహానేతను కోల్పోతే తెలంగాణ ఓ ఆత్మీయ స్నేహితుడిని కోల్పోయింది. తెలంగాణ గోస తెలుసుకొని మసులుకున్న ఏకైక ప్రధానిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతారు.
90వ దశకంలో భారత్ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల్లో నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు అప్పటి ఆర్థికశాఖ మంత్రి మన్మోహన్ సింగ్ పాత్ర మరువలేనిది. ఓ వైపు గల్ఫ్ సంక్షోభం, మరోవైపు విదేశీ మారక నిల్వలు తగ్గి�
Former Pm Manmohan Singh | భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త, ఉన్నత విద్యావంతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో యావత్తు భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. శుక్రవారం మాజీ ప్రధాని భౌతికకాయాన్ని ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో గల ఆయన నివాసానికి తరలించారు.
G20 Meeting: రాష్ట్రపతి ముర్ము ఇచ్చే జీ20 డిన్నర్కు మన్మోహన్, హెచ్డీ దేవగౌడ హాజరుకానున్నారు. ఆ మాజీ ప్రధానులకు ఆహ్వాన పత్రికలు అందాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు మాత్
సోనియాగాంధీ| దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేడు ఆ పార్టీ ఎంపీలతో సమావేశమవనున్నారు. వర్చువల్గా జరగనున్న ఈ భేటీలో మాజీ ప్రధాని మ�