తెలంగాణ వస్తుందని విశ్వసించిన మొదటి వ్యక్తి కేసీఆరేనని, ఆయన గొప్ప మార్గనిర్దేశకుడని తొలితరం ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు అభివర్ణించారు. తాము ఉద్యమమే స్ఫూర్తిగా బతికామని, జలదృశ్యం
ప్రజల కష్టాలు తెలిసినోడ్ని, ఎంపీగా మరోసారి గెలిపిస్తే మీ రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఓటర్లను కోరారు. శనివారం జమ్మికుంట పట్టణంలో ఎమ్మెల్యే �
ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని, అప్పుడైనా, ఇప్పుడైనా అభివృద్ధే తమ ఎజెండా అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం ఎన్నికల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్లో నిర్వహించనున్న కదనభేరి బహిరంగ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్
భవిష్యత్తులో చిన్న కమతాల్లో ఆధునిక సేద్యానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరమేర్పడుతుందని, అందుకు సహకార సంఘాలే బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ జోస�