ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. ప్రస్తుతం ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం.. నాడు తెలంగాణను ఆంధ్రాలో కలుపడం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా కాంగ్రెస్ ఈ ప్రాంత ప్రజలను దగా చేసింది. ఇప్పుడు అధికారం చేపట్టి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ద్రోహం చేస్తున్నద�
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం సీఎం రేవంత్ తరం కాదని, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం అంటే అసెంబ్లీని, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చుతారా లేక కల్వకుర్తి, నెట్టెంపాడు, కాలేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్�
జిల్లాలో బీఆర్ఎస్కు తెగింపు ఉన్న కార్యకర్తలు ఉ న్నారని, వారే తమ బలమని దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. పార్టీలోకి చాలా మంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ, అసలైన కా�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా జూన్ 1న సాయంత్రం పబ్లిక్ గార్డెన్లోని గన్పార్క్ అమరవీరుల స్తూపం నుంచి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు పదివేల మందితో కొవ్వొత్తుల ర్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని, దీనిని ప్రపంచానికి తెలిపేందుకే తాము మేడిగడ్డకు వెళ్తున్నామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో గురువారం �
రాష్ట్రంలో ఒక పార్టీ ఓడిపోతే ఆ పార్టీ సచ్చినట్టే అయితే, 26 రాష్ర్టాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదేనని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.