హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి దూసుకెళ్లడంపై కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. హైడ్రా చర్యల్ని పార్టీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు బయటపడుతున్నాయి. సాక్షాత్తు ఎమ్మెల్యేలు తమ ఆధిపత్యం కోసం నాయకులు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి
“ మీ దమ్ము చూపండి. దేనికైనా మేము ఉన్నాం. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి చూసుకుంటాడు. ప్రభుత్వం మనది. పోలీసులకు భయపడకండి అంటూ మెదక్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి,
మెదక్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేతలు బరిలో నిలిచి గెలిచిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ను అన్నీతానై శాసించిన ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ఏకంగా ప్రధానమంత్రి అయ్యారు.