బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా త్వరలో మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్షో నిర్వహిస్తారని, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నార
దామరచర్ల మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.34వేల కోట్లతో 4 వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.
మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వర్రావు(54) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11 గంటల సమయంలో కోటేశ్వర్రావుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్�
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటూ వారికి ఎల్లవేలలా అండగా నిలువాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు సూచించారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ప�