ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించేందుకు మంగళవారం వచ్చిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీమంత్రులపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీమూకల్లా వచ్చి దాడులకు దిగారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా వరదల నుంచి కాపాడేందుకు ఎందుకూ పనికిరారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులను ఇచ్చామని నాడు సీఎం రేవంత్రెడ్డి చెప్పినా..
ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బుధవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, పు�
నాలుగు నెలల కాంగెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్న�
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సర్వం సమాయత్తమైంది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో అన్ని రాజకీయ పక్షాలకన్నా ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్య�
బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పరామర్శించారు. 58, 59 జీవోల దుర్వినియోగం అభియోగం కేసులో ఇటీవల జైలుకు వెళ్లిన పగడాల నాగరాజుకు గురువారం బెయిల్ మంజూరైంది.