అన్ని మండలాల్లో యూరియా కోసం ధర్నాలు జరుగుతున్నాయి.. రైతులు తెల్లవారుజాము నుంచే యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వా నికి రైతుల ధర్నాలు, ఇబ్బందులు కనిపించడం లే దా? అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రశ్�
బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన పల్లెపల్లెలో గులాబీ జెండా ఎగరాలని, అనంతరం 27వ తేదీన వరంగల్లో నిర్వహించే జరతోత్సవ సభకు భారీగా తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజ�
జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి పెద్దగుట్టపై ఉన్న రంగనాయకస్వామి ఆలయం ఎదుట ఉన్న కోనేరు పూడ్చివేతను నిరసి స్తూ సోమవారం చేపట్టిన ‘జడ్చర్ల బంద్' ప్రశాంతం గా ముగిసింది.