కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో పోలీసులు నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సోమవారం ప్రకటనలో ప�
కడుపు మండిన మక్క రైతులు కన్నెర్ర చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం ఆందోళనకు దిగారు. గంగాపూర్ సమీపంలోని జడ్చర్ల-కల్వకుర్తి హైవేపై పత్తి మార్కెట్ వద్ద 3 గంటలపాటు బైఠాయించారు. ట్రాక్టర్లను రో
వరంగల్ గడ్డమీద రైతు డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ రైతులను పచ్చి మోసం చేసిందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్ అంట
క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న నియోజకవర్గస్థాయి సీఎల్ఆర్ చాంపియన్స్ ట్
కార్మికుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు అనేక సంక్షేమ ఫలాలు అందాయని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం జడ్చర్
రాష్ట్రంలో ఓ పేద గిరిజన విద్యార్థి చనిపోతే ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మండలం పలుగుగడ్డ తండాకు చెందిన పీజీ వైద్య విద్యార్థి సురేశ్ మృతి చ
‘తొమ్మిదిన్నరేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతోపాటు అనేక ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేసింది.. కానీ రెండేండ్ల కాలంలోనే క�
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ లో 10, 4, 9వ వారు
Panchayat Elections : మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. పల్లెల్లో గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్న జనం.. బీఆర్ఎస్ అభ్యర్థులకే పట్టం కట్టారు. మహబూబ్నగర్లోని జ�
అన్ని మండలాల్లో యూరియా కోసం ధర్నాలు జరుగుతున్నాయి.. రైతులు తెల్లవారుజాము నుంచే యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వా నికి రైతుల ధర్నాలు, ఇబ్బందులు కనిపించడం లే దా? అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రశ్�
బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన పల్లెపల్లెలో గులాబీ జెండా ఎగరాలని, అనంతరం 27వ తేదీన వరంగల్లో నిర్వహించే జరతోత్సవ సభకు భారీగా తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజ�
జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి పెద్దగుట్టపై ఉన్న రంగనాయకస్వామి ఆలయం ఎదుట ఉన్న కోనేరు పూడ్చివేతను నిరసి స్తూ సోమవారం చేపట్టిన ‘జడ్చర్ల బంద్' ప్రశాంతం గా ముగిసింది.