మహిళలు అన్ని రం గాల్లో దూసుకెళ్లాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జడ్చర్లలో రన్ ఫర్ హెల్త్ 2కే �
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనకు సర్కార్ బాధ్యత వహించాలని, వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ �
జ డ్చర్ల ప్రభుత్వ దవాఖానలో జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆరోపించారు. జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీలో పోస్టుమార్టం కోసం వ చ్చిన శవాన్ని కుక్కలు పీక్క
మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని నమ్మి ప్రజలు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్ని�
చట్టపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన �
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల రంగనాయకస్వామి గుట్టపై శుక్రవారం అవంతిక-2 సినిమా షూటింగ్ ప్రారంభించారు. మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి క్లాప్ కొట్టారు.