Tirumala | మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువతో సన్మానించారు.
Satypal Malik | జమ్మూ కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంతో పాటు పలుచోట్ల సీబీఐ దాడులు చేసిన విషయం తెలిసిందే. తన నివాసంలో భారీ మొత్తంలో నగదు ఉందని.. నాకు వివిధ నగరాల్లో ఆస్తులున్నాయని సీబ�
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావును మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. ఆదివారం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన నరసింహన్ దంపతులకు బీఆర్ఎస్
ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ‘డబ్బు మూటలపై కూర్చొన్న పాము’గా ప్రధాని మోదీ అభివర్ణించారని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు.
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రవీంద్రభారతిలోని ప్రధాన కళా వేదికపై పలువురికి అక్కినేని నాగేశ్వరరావు జీవన సాఫల్య పురస్�
Aravind Kejriwal | సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని విపక్ష నేతలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మరోసారి మండిపడ్డారు.
Satya Pal Malik | ఇన్సూరెన్స్ స్కామ్కు సంబంధించిన కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని వివాసానికి శుక్రవారం సీబీఐ అధికారులు చేరుకున్నారు. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 మధ్యకాలంలో తాను జమ్మ