వన్యప్రాణుల వేట పేరిట అమాయక గిరిజనులను అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు గోడం గణేశ్ అన్నారు. బుధవారం అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
Medak | తన పొలాన్ని అటవీశాఖ అధికారులు లాక్కుంటున్నారని ఆరోపిస్తూ ఓ రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి (Farmer suicide attempt )పాల్పడ్డాడు.
మురికికాలువలో పడి చిన్నారి గల్లంతైన ఘటన నిజామాబాద్ నగరంలో బుధవారం కలకలం రేపింది. వర్ని రోడ్ పరిధిలోని అటవీశాఖ కార్యాలయ సమీపంలో నివాసముండే పూజమారుతి దంపతుల కూతురు అను(2) ఇంటి ఎదుట ఆడుకుంటున్నది. ఇంట్లో �
సిర్పూర్(టీ) అటవీ శాఖ రేంజ్ పరిధిలోని ఇటుకలపాడు అటవీ ప్రాంతంలోని 250 హెక్టార్లలో మొక్కలు నాటేందుకు గ్రామస్తులు సహకరించాలని కాగజ్నగర్ ఎఫ్డీవో అప్పలకొండ అన్నారు. గురువారం ఇటుకలపాడులో గురువారం ఆర్డీవ�
నాగర్కర్నూల్ జిల్లా నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (ఏటీఆర్)లో సఫారీ యాత్ర ఆదివారం నుంచి పునఃప్రారంభిస్తున్నారు. జంతువుల సంతతి కోసం మూడు నెలల పాటు సఫారీ యాత్రను అటవీశాఖ నిలిపివేశారు