Talasani Srinivas Yadav | నిరుపేదలైన ఫుట్పాత్ వ్యాపారులను ఇబ్బందులు పెట్టడాన్ని అధికారులు మానుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లేదంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని అధి�
ఎన్నో ఏండ్లుగా ఫుట్పాత్లపై వ్యాపారమే జీవనాధారంగా ఉంటున్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్మారావునగర్లోని ఫుట్పాత్
ఉదయం మొదలు...రాత్రి పన్నెండు గంటల వరకు మణికొండ, నార్సింగి పట్టణ కేంద్రాలల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరిగిపోతుంది. చిన్నచిన్న వ్యాపారాలు ఫుట్పాత్లపై నిర్వహిస్తుండటంతో అక్కడకు వచ్చే వాహనదారులు రో
మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో పుట్పాత్ల ఆక్రమణల తొలగింపు సందర్భంగా సామగ్రి ఉండగానే తమ షాపులను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు షెడ్లు, ఇతర ని�
నగరంలో వాహనాల రద్దీ రోజు రోజుకు పెరుగుతుందని, దీని వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నదని, ట్రాఫిక్ను నియంత్రించాలంటే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు అందరూ పోలీసులకు సహకరించాలని నగర పోలీస్ కమిషన�
‘ఫుట్పాత్పై వ్యాపారం చేసుకుంటున్న కుమారి ఆం టీకో న్యాయం... అదే స్ట్రీట్లపై వ్యాపారం చేసుకుంటున్న మాకో న్యాయమా’..? అంటూ నాలెడ్జ్ సిటీలోని ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకుంటున్న స్ట్రీట్ వెండర్స్ ఆందో�