Amrit Bharat Express: కేరళ రూట్లో కొత్త రైలు వచ్చేసింది. తిరువనంతపురం-చర్లపల్లి మధ్య అమృత్భారత్ రైలు ప్రారంభమైంది. ఇవాళ ప్రధాని మోదీ ఆ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చర్లపల్లి నుంచి ప్రతి మంగళవా�
Vande Bharat Sleeper: తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. బెంగాల్లోని మాల్దా రైల్వే స్టేషన్ నుంచి ఆయన ఆ రైలును స్టార్ట్ చేశారు. హౌరా నుంచి గౌహతి వరకు ఆ రైలు వెళ్తుంది.
Vande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ రైలు నేటి నుంచి పట్టాలెక్కనున్నది. బెంగాల్లోని మాల్దా రైల్వే స్టేషన్ నుంచి ఆ రైలును ప్రధాని మోదీ స్టార్ట్ చేస్తారు. తొలి వందేభారత్ స్లీపర్ రైలు హౌరా నుంచి గౌహతి వ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం కంటి వెలుగు కార్యక్రమమని, దేశంలో ఇంటువంటి కార్యక్రమం మరెక్కడా లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.