అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో సిరిసిల్ల నేతన్నలు శ్రీరాముడి జెండాల తయారీలో నిమగ్నమయ్యారు. ఇటీవలే ఇక్కడి నేత కార్మికుడు అయోధ్య రామ్లల్లాకు బంగారు చీరను బహూకరించాడు.
Election Shedule | దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప
CEC Rajiv Kumar: ఇటీవల అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమయంలో.. సుమారు 1028 కోట్ల విలువైన నగదు, వస్తువుల్ని సీజ్ చేసినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించిన ఆయ�
poll campaign expenditure:ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సుమారు ౩40 కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘం రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. �
ఐదు రాష్ట్రాల ఎన్నికలు సోమవారంతో ముగిశాయి. చిన్న చిన్న హింసాత్మక ఘటనలు మినహా ఐదు రాష్ట్రాల పోలింగ్ ప్రశాంతంగానే ముగిసిందని చెప్పాల్సి వుంటుంది. యూపీలో సోమవారం నాటికి చివరి దశ పోలింగ్ జరిగ
Five states Assembly polls: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏడు దశల్లోనూ