రాష్ట్రంలోనే నంబర్వన్గా ఉన్న మెండోరా మండలం పోచంపాడ్లోని జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఈసారి దయనీయంగా మారింది. ప్రభు త్వం ఏటా చేపపిల్లల ఉత్పత్తికి ఏప్రిల్-మే నెలల్లోనే నిధులను విడుదల చేసేది. దీం�
మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా శనివారం మార్కెట్లో మాంసపు ప్రియులతో సందడి నెలకొంది. ఈ రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని, అస్తమా వ్యాధి రాదనే నమ్మకంతో జనం ఎక్కువగా చేపలు కొనుగోలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏటా నిర్వహిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో రాష్ట్రం లో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ఈ ఏడాది అత్యధిక చేపల ఉత్పత్తిని సాధిద్దామని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నీలి విప్లవంతో మరో ఘన చరిత్ర సృష్టించిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నా రు.
మత్స్య దినోత్సవం సందర్భంగా అందజేసిన కేంద్ర మంత్రి రూపాలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే మత్స్యరంగం అభివృద్ధి: మంత్రి తలసాని హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తేతెలంగాణ): మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట�
రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న మత్స్య సంపద 260 కోట్ల పిల్లలతో 13.90 లక్షల టన్నుల ఉత్పత్తి 208 కోట్ల పెట్టుబడితో 11,500 కోట్ల సంపద కాళేశ్వరం, మిషన్కాకతీయతో మారిన మత్స్యరంగం హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ర
వినోద్ కుమార్ | చేపల ఉత్పత్తికి రాష్ట్రంలో పుష్కలంగా జలాశయాలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.