Mrigashira Karte | మృగశిర అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేపలు. దీర్ఘకాలిక అనారోగ్యాలకు విరుగుడుగా మృగశిర రోజున పచ్చి చేపల పులుసు లేని ఇల్లంటూ ఉండదనుకోండి. ఉబ్బసం, ఆయాసం ఉన్నవారు ఈ రోజు తప్పక చేపల కూరతో తినాలని పెద్�
Mrigashira Karte | ఉబ్బసం, ఆయాసం ఉన్నవారు ఈ రోజు తప్పక చేపల కూరతో తినాలని పెద్దల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. మృగశిర కార్తె కావడంతో ఆదివారం చేపల మార్కెట్ సందడిగా మారింది
Mrigashira Karte | మృగశిర కార్తె ఆరంభమైందంటే వేసవి కాలం నుంచి వానకాలంలోకి అడుగు పెట్టినట్లే. 15 రోజుల పాటు మృగశిర కార్తె ఉంటుంది. కార్తె తొలి రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు.
Minister Ponnam Prabhakar | జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లుకేటాయిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
రాష్ట్రంలో నదులు, చెరువులు, కాలువలు నిండుకుండలా కనబడుతున్నాయి. కాకతీయులు, రెడ్డిరాజులు తవ్వించిన చెరువులు, మధ్యతరహా రిజర్వాయర్ల ఆసరాతో తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతున్నది.