డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కోపమొచ్చింది. మధిర పెద్ద చెరువులో లెక్కా పత్రం లేకుండా మత్స్య శాఖ అధికారులు చేపపిల్లలు వదలడంపై ఆయన మండిపడ్డారు. కేజీలు, ప్యాకెట్ల చొప్పున చేపపిల్లలు వదలడం ఏమిటని తీవ్ర అ
రాష్ట్రంలో మత్స్య సంపద వృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబ
అధికార పార్టీకి చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు కోపమొచ్చింది. చెరువుల్లో వదలాల్సిన చేపపిల్లల సైజును చూసి మత్స్య శాఖ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఖాన్పై మండిపడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఇల్ల�
మత్స్యకారుల ఉపాధి కోసం చేపట్టిన ‘చేప పిల్లల పంపిణీ’పై నిర్లక్ష్యం నెలకొన్నది. జిల్లాలో చేప పిల్లల విడుదల కోసం ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తిచేయకపోవడం గమనార్హం. ఈయేడు కురిసిన వర్షాలకు జిల్లాలోని చె
‘ఉచిత చేపపిల్లల పంపిణీ’ పథకంపై నీలినీడలు అలుముకున్నాయి. పథకాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. జలాశయాల్లో చేపపిల్లలను వేయాల్సిన సమయం మించిప
చేపా చేపా ఎప్పుడొస్తావ్ అంటే.. ఏమో వానలు కురిసినప్పుడంటే.. ఇప్పుడు వానలు కురుస్తూనే ఉన్నాయ్ కదా.. మరెప్పుడొస్తావంటే.. వస్తా.. వస్తా అన్నట్లుగా తయారైంది.. వంద శాతం చేప పిల్లల పంపిణీ పథకం.