డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) సెట్ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో ఉర్దూ మీడియంలో ఉమెరా పర్వీన్ 78 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో సిస్కో నెట్ వర్కింగ్ అకాడమీ నిర్వహించిన పోటీల్లో ఓ మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి సత్తాచాటింది. వివిధ దేశాల విద్యార్థులతో పోటీపడి ప్రథమ స్థానంలో నిలిచింది.జనగామ జిల్లా పాలకుర�
రుద్రూర్, సెప్టెంబర్ 16: ఏపీలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదలచేసిన అగ్రిసెట్ -2021 ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామానికి చెందిన చంద అనూహ్య స్టేట్ ఫస్ట్ర్యాంకు సాధించినట్