Toli Ekadashi | ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అ త్యంత విశిష్టత ఉంది.. ఏడాది ప్రారంభానికి సూచికగా తొలి ఏకాదశిని అభివర్ణించేవారని పురాణాలు చెబుతున్నా యి. శ్రీమహావిష్ణువు ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యో�
అనంత ఫలాన్ని ఇచ్చే పుణ్యప్రదాయిని తొలి ఏకాదశి. ఈ పర్వదినం ఉపవాస ప్రధాన పండుగ. దశమి నాటి రాత్రి, ఏకాదశి రెండు పూటలు, ద్వాదశి రాత్రి ఉపవాసం చేయాలి. ఇలా త్రిరాత్ర ఉపవాస వ్రతం ఆచరించే విధానం ఉంది.
పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తొలి ఏకాదశి సందర్భంగా అ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో గురువారం తొలి ఏకాదశి సందడి నెలకొన్నది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు.
తెలుగు వారు పవిత్రంగా భావించే తిథుల్లో ఏకాదశి ఒకటి. ప్రతినెలలో రెండుసార్లు ఏకాదశి తిథులు ఉన్నప్పటికీ, ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి ప్రాధాన్యత ఇస్తారు. లోక రక్షకుడైన శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో అకాల మ�
ఆషాఢం అరుదెంచి గ్రీష్మ తాపం చల్లారే వేళలో.. పచ్చదనం పరుచుకున్న నెలవులో.. పండరినాథుడు కొలువుదీరిన కోవెలలో.. ఓ అమృత నాదం పల్లవిస్తుంది. అది భక్తి యుక్తం.. ముక్తి ప్రధానం! ఒక గొంతు నుంచి రమ్యమైన రామనామం. మరో గళం �
ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తారు. ఆనాటినుంచి నాలుగు మాసాలు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు.