చదివింది ల్యాబ్ టెక్నీషియన్.. కానీ మడికొండ మెయిన్ రోడ్డులో సాయిశ్రీఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరుతో భార్యాభర్తలు హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం(టీజీఎంసీ) దాడుల్లో ఈ విషయ
నగరంలో ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్లపై రాష్ట్ర వైద్య మండలి అధికారులు దాడులు చేశారు. కేవలం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను నిర్వహించాల్సిన ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా క్లినిక్�
మిడిమిడి జ్ఞానంతో వచ్చిరాని వైద్యం చేస్తూ ఆర్ఎంపీలు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పేరుకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల బోర్డులు పెడుతూ అన్ని రోగాలకు చికిత్స అందిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.