Massive fire | దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఓల్డ్ సీమపురి ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల
బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవ దహనం | కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దేవిచిక్కనహల్లిలోని ఓ అపార్ట్మెంట్లో సిలిండర్ గ్యాస్పైప్లైన్
కోరుట్ల షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం | జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆనంద్ షాపింగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక స
జైపూర్ : రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదర్శ్నగర్ పోలీస్స్టేషన్ ప్రాంతంలో రెండు లారీలు ఢీకొట్టుకొని మంటలు చెలరేగాయి. ఇందులో నలుగురు వ్యక్తులు చిక్కుకొని సజీవ దహనమయ
Delhi Fire : స్వాతంత్య్ర దినోత్సవం వేళ దేశ రాజధాని నగరంలో విషాదం చోటుచేసుకున్నది. ఢిల్లీలోని ఓ హోటల్లో మంటలు చెలరేగి కలకలం సృష్టించింది. మంటలను ఆర్పేసిన తర్వాత రెండు మృతదేహాలను ...
Fire broke out : కర్మాన్ఘాట్ కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం | నగరంలోని కర్మాన్ఘాట్ బాలాగౌడ్ కాంప్లెక్స్లోని కెనరా బ్యాంకులో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్య
భారీ అగ్నిప్రమాదం | జిల్లాలోని నందిగామ ఫ్లైవుడ్ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యా్క్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఫ్లైవుడ్ కావడంతో
సీబీఐ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని జనరేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు
ఢిల్లీలోని షూ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని మదీపూర్ ప్రాంతంలోని షు ఫ్యాక్టరీ, గోడౌన్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 24 ఫైర్ టెండర్లను
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్ | ఇండోనేషియాలో దాదాపు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.
పెద్దపల్లి వద్ద ఆక్సిజన్ రైలులో మంటలు | హైదరాబాద్ నుంచి రాయ్చూర్ వెళ్తున్న ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. పెద్దపల్లి మండలం చీకురాయి వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
హర్యానాలోని రోహ్తక్ రైల్వేస్టేషన్ లో ఓ ట్రైన్ కి నిప్పంటుకుంది. స్టేషన్ లో పార్క్ చేసిన ట్రైన్ లో మంటలు చెలరేగాయి. నాలుగు బోగీల్లో ఈ మంటలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈప్రమాదంలో ఎలాంటి ప్�