Sonia Gandhi: ఎలక్టోరల్ బాండ్ల వల్ల బీజేపీకి చాలా లాభం చేకూరిందని, మరో వైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీపై మాత్రం తీవ్ర దాడి జరుగుతున్నట్లు సోనియా పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో �
Teacher Murder Case | రాజకీయంగా, ఆర్థికంగా అడ్డువస్తున్నాడనే కక్షతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ( Teacher ) ఏగిరెడ్డి కృష్ణను ప్రత్యర్థులు దారుణంగా చంపారని విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక (Superintedent Of Police ) ఆదివారం వెల్లడించారు.
రైతులు వేసిన పంటలే మళ్లీ వేయడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. చాలా మంది నేటికీ ఒకే రకమైన పంటలను పండిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే దిగుబడులు పెరగడంతోపాటు నేల భౌతిక స్థితి మెరుగు
జిల్లా పరిషత్, రంగారెడ్డి జిల్లా స్థాయి సంఘ సమావేశాలు సోమ, మంగళవారాల్లో జిల్లా పురోభివృద్ధిని కాంక్షిస్తూ విజయవంతంగా జరిగాయి. మొదటి రోజైన సోమవారం ‘వ్యవసాయం, స్త్రీ-శిశు, సాంఘిక సంక్షేమం’లపై సమీక్ష జరుగ
చిన్న వయస్సులో పెద్ద ఆలోచనతో అన్నా, చెల్లెలు అందరి మన్ననలు పొందుతున్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్కు చెందిన రాజు, నర్సమ్మ దంపతులు. వీరు హైదరాబాద్లో పనిచేస్తూ జీవిస్తున్నారు