మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్నులకు 5శాతం రాయితీని ప్రకటించిన నేపథ్యంలో 33 రోజులలో రూ.103 కోట్ల ఆస్తి పన్నులు వసూళ్లు అయ్యాయి.
Singareni | కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికి మూడు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయింది.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. గురువారం కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో రూ. 1071.48 కోట్ల బడ్జెట్ అంచనాలకు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కార్యాచరణను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వసతుల కల్పన, వనరుల అభివృద్ధే లక్ష్యంగా గ్రామాల్లో పర్యటిం�