ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,105 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంల�
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువు ఈ నెలాఖరే (జూలై 31). అయితే కొత్త పన్ను విధానంలో అనేక మార్పులొచ్చాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.1,861 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.189 కోట్ల నికర లాభాన్ని గడించింది ప్రముఖ టెక్నాలజీ సంస్థ సైయెంట్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన ఆదాయంతో పోలిస్తే 6
పదేండ్ల బీజేపీ సర్కారు పాలనలో ఆకాశమే హద్దుగా పెరిగిన ధరల ధాటికి దేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాల పొదుపు ఆశలు గల్లంతయ్యాయి. చివరకు అప్పులే వారికి దిక్కయ్యాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో అప్పుల స్థాయి 40 శ�
మహానగరంలో నిర్మాణ రంగం కుదేలవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో కళతప్పుతున్నది. 21 రోజుల్లో అనుమతులు విషయం అటుంచి.. నెలలు గడుస్తున్నా.. పర్మిషన్లు రాకపోవడంతో బిల్డర్లు డీలాపడిపోతున్నార�
దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు అంతకంతకు పెరుగుతున్నారు. ఈ నెలాఖరుకల్లా 15-15.5 కోట్ల మందికి చేరుకునే అవకాశం ఉన్నదని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. కరోనా కంటే ముందు ఏడాది 14.12 కోట్ల మంది ప
ఆస్తిపన్ను వసూలులో నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించడం అధికారులకు సవాల్గా మారింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ.2100 కోట్ల టార్గెట్ను విధించారు.