దేశీయ ఖనిజ దిగ్గజం ఎన్ఎండీసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.903.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం మాత్రమే ఆర్జించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.15,477 కోట్ల నికర లాభాన్ని గడించింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రెండింతలు పెరిగి రూ.1,036 కోట్లుగా నమోదైంది.