మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్స్కు దూసుకెళ్లింది. 2024 సీజన్లో విజేతగా నిలిచి నిరుడు అవమానకరంగా నిష్క్రమించిన ఆ జట్టు.. తాజా సీజన్లో
రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతలు ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనున్నది. సిరిసిల్లలోని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాళాల వేదికగా రెండ్రోజులుగా జూనియర్ బాల, బాలికల టోర్నమెంట్ హోరాహోరీగా జరుగుతుండ�
థాయిలాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో నలుగురు భారత బాక్సర్లు ఫైనల్కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన సెమీ ఫైనల్స్లో ప్రత్యర్థులను చిత్తు చేసిన అశిశ్ కుమార్, గోవింద్ సహనీ, వీరేందర్ సింగ్, మోనిక తుది
హైదరాబాద్, ఆట ప్రతినిధి: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 39వ జాతీయ జూనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ బాలికల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ టీమ్ 8-2 తేడాతో