దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం పడుతూ, లేస్తూ కొనసాగినా లాభాలనైతే నిలబెట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) ఆఖర్లో పెట్టుబడులకు ముందుకు రాకున్నా సూచీలు వృద్ధినే కనబర్చాయి.
స్టాక్ మార్కెట్ల పతనం నిరవధికంగా కొనసాగుతూనే ఉన్నది. నిన్నటి సోమవారం మరో ‘బ్లాక్ మండే’ నమోదైంది. నిజానికి గత వారం రోజులుగా షేర్ మార్కెట్ నేల చూపులు చూస్తూనే ఉన్నది.
విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) ఇంటిదారి పట్టారు. భారతీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వీలైనంత ఎక్కువగా వెనక్కి తీసేసుకుంటున్నారు. దేశీయంగా పెట్టుబడులు పెడుతున్న ఎఫ్ఐఐల్లో సుమారు 35 శాతం అమెరికాకు �
Indian Rupee | డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. దేశీయ కరెన్సీ వరుస నష్టాల్లో కదలాడుతున్నది. గత 3 రోజులు క్షీణించిన రుపీ.. శుక్రవారమూ కోలుకోలేదు. తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్పంగా తగ్గి 82.61 వ