Lok Sabha Elections | దేశవ్యాప్తంగా ఐదో దశ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ద�
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. పోలింగ్ ప్రారంభానికి ముందునుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
రాష్ట్రవ్యాప్తంగా 16 రోజులపాటు నిర్వహించిన ఐదో విడత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతమైందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు అ�
పచ్చదనం, పరిశుభ్రతతో ఊరూవాడా కళకళలాడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. సీఎం కేసీఆర్ మాన
పర్యావరణ హిత దేశమే లక్ష్యంగా మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్నది. గురువారం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రోడ్ గొ ల్లూరు ఫారెస్ట్పార్క్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గుర�
పల్లెలకు పచ్చందాలను అద్దడమేగాక క్లీన్ అండ్ గ్రీన్గా బస్తీలను ముస్తాబు చేసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యమ్రాలకు మరోమారు సమయం వచ్చింది. వచ్చే నెల 3 నుంచి 18 వరకు ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతి నిర్వహించాలన్న