పరిగి : కరోనా కట్టడిలో భాగంగా చేపడుతున్న ఇంటింటి జ్వర సర్వే ఏడో రోజు కొనసాగింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 587 ప్రత్యేక బృందాలు గురువారం 21059 కుటుంబాల ఇంటింటి జ్వర సర్వే చేపట్టారు. జిల్లాలో 22,0386 కుటుంబాలు ఉండగ
జ్వర సర్వే చేస్తున్న ఆరోగ్య సిబ్బంది లక్షణాలుంటే వెంటనే ఐసొలేషన్ కిట్ కొవిడ్ను ఎదుర్కొనేందుకే సర్వే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వారంలో ఫీవర్ సర్వే పూర్తి చేస్తాం ప్రతి రోజు లక్షకుపైగా ని�
ముమ్మరంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే.. కరోనా లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లు అందజేస్తున్న వైద్య సిబ్బంది మేడ్చల్, మే 12: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేతో మేడ్చల్ నియోజ�
మేడ్చల్, మే 10 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఇంటింటి జ్వర సర్వే సోమవారం మేడ్చల్ నియోజకవర్గంలో కొనసాగింది. ఇంటి వద్దకే సిబ్బంది వచ్చి పరీక్షలు చేయడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వ
సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు ఓ వైపు సర్వే, మరోవైపు మందుల కిట్ ప్రాథమిక దశలోనే మహమ్మారి అంతం ఐదోరోజు 53వేల ఇండ్లలో ఫీవర్ సర్వే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కట్టడి చర్యలు కరోనా మహమ్మారి భరతం పట్టేందుకు �
మేడ్చల్,మే 7: మేడ్చల్ నియోజకవర్గం లో శుక్రవారం రెండోరోజు ఫీవర్ సర్వే కొనసాగింది. వైద్యారోగ్య సిబ్బంది, మున్సిప ల్, పంచాయతీ సిబ్బంది, ఆశకార్యకర్తలు, రిసోర్స్ పర్సన్స్తో కలిపి ఏర్పాటు చేసి బృందాలు ఇంట
ఇంటింటికీ తిరుగుతున్న జ్వర సర్వే బృందాలు జీహెచ్ఎంసీలో ఒక్కరోజే 47,582 ఇండ్లల్లో సర్వే పట్టణాలు, గ్రామపంచాయతీల్లోనూ ప్రారంభం హైదరాబాద్/సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాట�