ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్..ప్రవాస భారతీయులకోసం ప్రత్యేకంగా గోల్డ్ ఫెస్ట్ను నిర్వహిస్తున్నది. ఈ పండుగ సీజన్లో ఆభరణాలు కొనుగోలుచేసే ఎన్ఆర్ఐలు ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.
ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్..వినియోగదారుల కోసం ‘ఆహా దీపావళి’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.60 వేల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన వారికి వెండి నాణెం, వజ్రాలను కొను
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల విక్రయ సంస్థ రిలయన్స్ డిజిటల్ దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' పేరుతో ప్రకటించిన ఈ �
దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ రిటైల్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్.. ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ దసరా పండుగ సందర్భంగా ఏదైన కార్డుతో కొనుగోలుపై రూ.10 వే�