రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకుగానూ కేసీఆర్ సర్కారు ఉమ్మడి మండలంలోని ఎర్రవల్లి చౌరస్తా, కోదండాపురం, జింకలపల్లె స్టేజీ వద్ద ఆగ్రోస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, జింకలపల్లె స్టే�
రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సూచించారు. గురువారం కోటపల్లి, సర్వాయిపేట గ్రామాల్లోని ఎరువులు, విత్తనాల విక్రయాల దుకాణాన్ని ఆకస్మి
ఎరువులు, విత్తనాల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. సరిపడా విత్తనాలు అందక రైతులు నానా పాట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న జీలుగ విత్తనాల పంపిణీని గాం
వానకాలం సీజన్కు సంబంధించి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. గతేడాది 3,43,001 ఎకరాల్లో పంటలు సాగుకాగా, ఈ ఏడాది జిల్లాలో 4,39,631 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నట్లు అంచనా వేసింది. గ