FEMA Case | తమిళనాడుకు చెందిన అధికార పార్టీకి ఎంపీకి ఈడీ భారీ షాక్ ఇచ్చింది. ఆయన, కుటుంబీకులకు భారీగా జరిమానా విధించింది. విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించిన కేసులో డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్ ఆయన కుటుం�
Fema Case | ఫెమా కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, దర్శన్ హీరానందానీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీ చేసింది. ఇద్దరిని ఈ నెల 28న విచారణ కోసం ఢిల్లీకి రావాలని కోరింది.
ED | హీరానందానీ గ్రూప్ ప్రమోటర్ నిర్జన్ హీరానందానీ, ఆయన తనయుడు దర్శన్ హీరానందానీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26న ముంబయిలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరై సమన్�
Anil Ambani: 1999 నాటి ఫెమా కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీని ఈడీ ప్రశ్నించింది. ఇవాళ ఉదయం ముంబై ఆఫీసుకు ఆయన వెళ్లినట్లు సమాచారం ఉంది. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆయన తిరిగి వెళ్లిపోయారు.