సెటిలర్స్ కుటుంబాల వారు ఎన్నికల్లో కేసీఆర్కు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ ప్రతిని ఆదివారం గజ్వేల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డికి అందజేశారు.
తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో బుధవారం మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభించనున్నారు. ఉదయం పది గంటలకు మనోహరాబాద్ చేరుకోనున్న మంత్రి మొదట మన
FDC Chariman | గొల్ల కుర్మలకు అండగా నిలిచి వారిని ఆర్థికంగా బలోపేతము చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ (CM KCR) రాయితీపై గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చారని అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి (Pra
కాచిగూడ టూ కొడకండ్ల వరకు కూతపెట్టిన రైలు మరోసారి ట్రయల్న్ నిర్వహించిన అధికారులు గజ్వేల్ నుంచి కొడకండ్ల వరకు రైలులో ప్రయాణించిన ఎఫ్డీసీ చైర్మన్ గజ్వేల్/మనోహరాబాద్, ఏప్రిల్ 26: కాచిగూడ నుంచి కొడకండ
వర్గల్: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి లేదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప�