గజ్వేల్ : సెటిలర్స్ కుటుంబాల వారు ఎన్నికల్లో కేసీఆర్కు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ ప్రతిని ఆదివారం గజ్వేల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డికి అందజేశారు.
బీఆర్ఎస్లో చేరారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పరిధిలోని చిరువ్యాపారులు కూడా కేసీఆర్కు మద్దతు ప్రకటించారు.