నోరు లేని జీవాలను పట్టుకుని నేలతల్లిని సాగు చేసే శక్తి ఉన్న రైతన్నకు పాలకులను మాత్రం మెప్పించే చాతుర్యం లేక అధికారుల కాళ్ల్లావేళ్లా పడి బతిమిలాడుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించింది. ఆకాశంలోని నీటికి, నే
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వద్ద పడిగాపులు పడుతున్న అన్నదాతలు.. గురువారం సాయంత్రం అకాల వర్షంతో ఆగమాగమయ్యారు. కల్లాల్లో పోసిన ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అనేక తంటాలు పడ్డారు.
రైతన్నను యూరియా కష్టం వెంటాడుతున్నది. పోయిన వానకాలం పడ్డ బాధలకన్నా ఈ యాసంగిలో రెట్టింపు అనుభవించాల్సి వస్తున్నది. అయితే, ఎరువుల దుకాణాల వద్ద రైతులు లైన్లో ఉండవద్దని, ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలు తెలిస�
BV Raghavulu | రైతుల పోరాట ఫలితంగానే ప్రభుత్వం లగచర్ల ఫార్మాసిటీ, నిర్మల్ జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీలపై వెనక్కి తగ్గిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.