కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని చెప్పి సీఎం రేవంత్రెడ్డి నయవంచన చేశారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. జలమండలిలో యూనియన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస
వరి, మకల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఓ వైపు కాంటా వేయడంలో జాప్యం చేస్తూ, మరోవైపు తరుగు పేరిట అదనపు తూకం వేస్తూ రైతును నిండా
రాష్ట్రంలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు.
శంకర్జాదవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాజ్పుత్’. రేఖ్యానాయక్ నిర్మాత. కరిష్మా, అదిరే అభి, సిరిరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్, టీజర్ను ఇటీవల దర్శకనిర్మాత �