‘తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై ఉన్న కోపాన్ని రైతులపై చూపద్దు. సాగుకు కరెంట్, నీళ్లు ఇవ్వకుండా గోస పెట్టడం తగదు’ అని కాంగ్రెస్ నేతలకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హితవు పలికారు.
రైతులు సంప్రదాయ పంటలు కాకుండా లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. రోటీన్గా పండించే వరి, వేరుశనగ వంటి పంటలే కాకుండా కొత్తగా ఆలోచన చేస్తూ పండ్లు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగుపై దృ
రైతులు వేసిన పంటలకు చివరి తడి అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఆదివారం ఇరిగేషన్ ఎస్ఈతో కలిసి రామన్పాడు రిజర్వాయర్తోపా టు తిర్మలాయపల్లి గ్రామ శివారులోని భీమా ఫేజ్-2 పంప్హౌజ్ను �
కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరుగుతున్నది. రాత్రి, ఉదయం వేళల్లో చల్లని ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మరో ఐదు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ�
నర్మదా డ్యామ్ నీరు వదలడంతో సంభవించిన వరదల్లో నష్టపోయిన వారికి గుజరాత్ ప్రభుత్వం పలు అవసరాల కోసమంటూ కంటితుడుపుగా రూ.7 వేలు అందిస్తామని ప్రకటించడంపై ప్రజలు మండిపడుతున్నారు.
జిల్లాలో అంచనాలకు మించి సాగు చేస్తున్నారు. ఖరీఫ్ కాలం పంట చేతికి రాగా.. ఇప్పటికే రైతన్నలు చాలా వరకు విక్రయించారు. ప్రస్తుతం జిల్లాలో 95,042 ఎకరాల్లో సాగు కొనసాగుతున్నది. ఇప్పటికే వరి 52,947 ఎకరాలు, వివిధ రకాల పంట�