ఈ నెల 25 నుంచి 27వరకు వరంగల్లోని నక్కలపల్లి రోడ్డులో రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళా నిర్వహించనుండగా వరంగల్ కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. స్మా�
కట్టంగూర్ ఎఫ్పీఓ ప్రపంచంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆదర్శమని మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ విభాగం డైరెక్టర్ క్వింటన్ ఆర్ టైలర్ అన్నారు.
నకిరేకల్ పరిధిలోని రైతులందరూ భూసార పరీక్ష యంత్రాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో నకిరేకల్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి నాబార్డు తెలంగాణ సహకార�
రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని 578 మంది (గిరిజన, గిరిజనేతర) రైతులు గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేశారు. ప్రతీ స్యభ్యుడు సభ్యత్వం కింది రూ.10 వేలు జమచేశారు. అనంతరం పేర�
రాష్ట్రంలోని మిర్చి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం నేరుగా కంపెనీలతో పంటను కొనుగోలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నది. దీనిలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, సూర్యా�