ప్రజలకు ఆశలు చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని, రైతుబంధు డబ్బులనే రుణమాఫీకి వాడారని, అయినా సంపూర్ణంగా మాఫీ చేయలేదని టీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
అడ్డగోలు ఆంక్షలు, అర్థం లేని షరతులతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, కుంటిసాకులు చెబుతూ కొర్రీలు.. కోతలతో అన్నదాతలను నిండా ముంచారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్�
ఎన్నికల్లో చెప్పినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా రుణమాఫీ చేయలేదని, ఆఫీసుల చుట్టూ తిప్పుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు డిక్లరేష�
రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు మద్దతు ధర్నాను శామీర్పేట మండల కేంద్రం లో నిర్వహ�
మంత్రి సత్యవతి | తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్�