న్యూఢిల్లీ: మోదీ సర్కార్ తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ �
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 8 నెలలుగా పోరాడుతున్న రైతులు కేంద్రంలోని అధికార బీజేపీకి మరో హెచ్చరిక జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్ట్ 15న జాతీయ జెండాను బీజేపీ నేతలు, మంత్రులు
న్యూఢిల్లీ: తమను నిర్లక్ష్యం చేసిన వారికి గుణపాఠం ఎలా చెప్పాలో రైతులకు తెలుసని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘చె�
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోబోమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, రైతులతో చర్చలు జరుపుతామని అనడంలో ఏమైనా అర్థం ఉన్నదా? అని శిరోమణి అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శిం�
న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాలు జరిగినన్ని రోజులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ బయట నిరసన చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆదివారం ప్రకటించింది. ఒక్కో రైతు సంఘం నుంచి ఐదుగురు చొప్ప�
చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ఏడు నెలలకు చేరిన నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాజ్భవన్ల మార్చ్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో పంజాబ్, హర్యానా రైతులు శని
ఘజియాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాల ఎదుట రేపు(శనివారం) రైతులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను నిరస�
టొరంటో: ఇండియా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఏ స్థాయిలో చర్చ జరుగుతున్నదో తెలిసిందే. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దులో ఇంకా ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఆందోళన
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రైతులు తమ నిరసనలను వాయిదా వేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా దృష్ట్యా పిల
చండీగఢ్: వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనల్లో మరణించిన రైతుల ప్రాణ త్యాగాలు వృథా కాకుండా చూసే బాధ్యత మనందరిదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. హర్యానాలోని జిండ్లో ఆదివారం జరిగిన కిసాన్ మహా పం�
న్యూఢిల్లీ: మే నెలలో చలో పార్లమెంట్కు పిలుపునిచ్చినట్లు 40 రైతుల సంఘాల వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ర్యాలీ నిర్వహించే తేదీని త్వరలో నిర్ణయిస్తామని బుధవారం తెలిపింది. ఏప్రిల్ 10న కుండ్
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ బుధవారం సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది. మొత్తం 85 రైతు సంఘాలతో తాము సంప్ర�
మీరట్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు ఏ మాత్రం ఆశలు వదులుకోవద్దని, వెనుకడుగు వేయవద్దని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా సూచించారు. రైతు�