నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రపంచ ప్రఖ్యాత క్లాత్ బ్రాండ్ అయినటువంటి స్నిచ్ షోరూంను శుక్రవారం ప్రారంభించారు. కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం వెంకటేశ్వర గ్రూ
ప్రతీ ఒక్కరూ మద్యపాన అనే వ్యసనం నుండి విముక్తి పొందాలని ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ పున్నంచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గణేశ నగర్ లో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మైండ్ కేర్ కౌన్సిలింగ్ సెంట�
ఫేమస్ కావాలని చాలా మంది యూట్యూబ్, ఇన్స్టాగ్రాంలో ఇటీవల పలు రకాల వీడియోలు చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫేమస్ అయ్యేందుకు ఏం చేశాడో తెలుసా.. ఆరు రోజుల్లో నలుగుర�
క్వాలిఫయర్-2లో ఆర్సీబీ ఓటమి 7 వికెట్లతో రాజస్థాన్ జయభేరి ఫైనల్ చేరిన శాంసన్ సేన ఆదివారం ఫైనల్లో గుజరాత్తో ఢీ లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లే.. ఐపీఎల్ ఫైనల్కు అర్హత సాధించాయి. తొలి క్వ�
జోష్ బట్లర్ ముంబైపై రాజస్థాన్ విజయం ఐపీఎల్ 15వ సీజన్ వీరబాదుడుకు కేరాఫ్ అడ్రస్ అయిన జోస్ బట్లర్ శతకంతో చెలరేగడంతో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ పైచేయి సాధించింది. బుమ్రా, మిల్స్ను కాచ
హైదరాబాద్ : తెలంగాణ అడవులు ప్రత్యేకమైనవని, ప్రత్యేక వృక్ష జాతులకు తోడు, వైవిధ్యమైన, విభిన్న జంతుజాలానికి కూడా రాష్ట్ర అడవులు పేరుపొందాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగ�