ఇంటర్బోర్డులో క్వశ్చన్ బ్యాంక్ మి స్సింగ్ అయిందనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు అధికారుల నిర్లక్ష్యం కారణమా? లేదంటే ఎవరైనా ఉ ద్దేశపూర్వకంగా మాయం చేశారా? అంటూ వాట్సాప్ గ్రూ�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏండ్లుగా లేదా 33 ఏండ్ల సర్వీసుగా నిర్ధారించారంటూ వివిధ వార్త పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజం కావని ప్రభుత్వం తెలిపింది.
Rajendra Prasad | రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్స్ కేసులో తప్పుడు వార్తలు ప్రసారం చేసిన 16 మీడియా సంస్థలకు రాజేంద్ర ప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపారు. ఒక్కో మీడియా సంస్థపైన రూ. 10 కోట్ల దావా.. మొత్తంగా రూ. 160 కోట్�
సంక్రాంతి సినిమాల విషయంలో కొన్ని వెబ్సైట్స్, మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాసి పరిశ్రమలో ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించాయని..భవిష్యత్తులో అలాంటి వార్తా కథనాలపై చర్యలు తీసుకుంటామని తెలుగు చలన �
Amartya Sen | ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, ఆయన క్షేమంగానే ఉన్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు. అమర్త్యసేన్ మరణించారంటూ మీడ�
ఈ నెల 24న సెస్ ఎన్నికలు జరగనున్నాయి. సెస్ పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకు పోటీ పడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును దృష్టిలో
తెలంగాణపై కేంద్రం మరోసారి తప్పుడు ప్రచారానికి దిగింది. రాష్ట్రంలో కొత్తగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బుకాయించింది. గతంలో ఎస్టీ రిజర్వేషన్లపై కూడా ఇదేవిధంగ�
తెలంగాణ విషయంలో మొదటినుంచీ వలసవాద మీడియా అబద్ధాలు, అసత్యాలనే వండివార్చింది. అలాంటి ఆంధ్రా మీడియా పీవీ నరసింహారావును అసమర్థునిగా, చెన్నారెడ్డి వంటివారిని అవినీతిపరుడిగా ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండ�
తప్పుడు ప్రచారంతో బీజేపీ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నది. కేసీఆర్ బీహార్ పర్యటనపై ఫేక్ ప్రచారం చేస్తున్నది. ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతుండగా.. నితీశ్ లేచి నిలబడటం, కేసీఆర్ ఆయనను కూర్