Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలపై దాదాగిరి పెరుగుతున్నదని అన్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నదని ఆరోపించారు.
హుజురాబాద్ పట్టణంలోని ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. పైనుంచి పెచ్చులు ఊడి కింద పడడంతో అధికారులు, సిబ్బంది, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
couple marry in Kerala | లవ్ జిహాద్ బెదిరింపులు ఎదుర్కొన్న ప్రేమ జంట తమ ఊరి నుంచి పారిపోయారు. మరో రాష్ట్రానికి చేరుకున్నారు. హిందూ, ముస్లిం ఆచారాల ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కోసం హైకోర్టును ఆ�
రాయ్పూర్:మావోయిస్టులపై కరోనా ఎఫెక్ట్ పడుతోంది. కరోనాతో మావోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పోలీస్ వర్గాలకు సమాచారం అందుతున్నది. మెరుగైన వైద్యం కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మావోయ�