Facebook | సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ( Facebook ).. భారత్లో తమ చిన్న వ్యాపార ప్రకటనదారుల కోసం రుణాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 200 నగరాల్లో ఈ రుణ సౌకర్యాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఇందు�
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్( Facebook ) విద్వేష ప్రసంగాల కంటెంట్పై కఠినంగా వ్యవహరిస్తోంది. జూన్తో ముగిసిన రెండో త్రైమాసికంలో 3.15 కోట్ల ప్రసంగాల కంటెంట్పై చర్యలు తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్�
ఇటీవలి కాలంలో ఫేస్బుక్ యూజర్లను సైబర్ దాడి భయపెడుతున్నది. కొంత కాలంగా రెచ్చిపోతున్న సైబర్ నేరస్తులు, అకౌంట్ను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేయడమో..? లేదంటే ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మన పేరు మీద డబ్బుల
జకర్తా, ఆగస్టు 15: బూడిద రంగు బొచ్చు, తెలుపు, నలుపు చారలు, ముద్దుగొలిపే ఆకారంతో 15 అంగుళాలు కూడా లేని సుమత్రన్ స్ట్రిప్డ్ కుందేలు అది. పుష్కరకాలంగా దాని ఉనికి అస్సలు తెలియట్లేదు. ప్రపంచం మొత్తం జల్లెడపట్టి
సోషల్ మీడియా అనేది జనాల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఏదైనా ఒక విషయం జనాలకు తెలియాలంటే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు.. జనాలకు తెలిసిపోతుంది. ఒక విషయాన్నినెగెటివ్గా లేదా పాజిటివ్గా ప�
ఈ కాలం నాటి స్టార్స్ అందరు సోషల్ మీడియాకు చాలా దగ్గరగా ఉంటున్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ నెటిజన్స్కి వినోదం అందిస్తున్నారు. అయితే వీరి అకౌంట్�
అవును.. ప్రపంచంలోనే నెంబర్ వన్ సోషల్ మీడియా సంస్థ అయిన ఫేస్బుక్ను టిక్టాక్ అధిగమించింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డౌన్లోడ్స్ అయిన యాప్గా టిక్టాక్ చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ట�
సోషల్మీడియా లైక్ల కోసం ఓ యువకుడి వికృత చేష్టహైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): సోషల్మీడియాలో లైక్ల కోసం, ఒక్కసారిగా పాపులర్ అయ్యేందుకు ఓ యువకుడు ఏ కంగా బతికున్న పాము తలను పరపర నమిలేశాడు. పాము గిలగి
యాప్లతో జర భద్రం| మా వద్ద పెట్టుబడి పెట్టండి..రెట్టింపు లాభాలు పొందండంటూ మీ ఫోన్లకు వాట్సాప్, ఇతర సోషల్ మీడియాకు సంబంధించి యాప్లలో మెసేజ్లు, లింక్లు వస్తున్నాయా..? తస్మాత్ జాగ్రత్త. అత్యాశకుపోయి అన�
నాలుగు మంచి మాటలకు వేదిక మన వాయిస్ ఫేస్బుక్ గ్రూప్ ప్రతిభ ఉండి నలుగురికి చాటాలనే ఉత్సాహం ఉన్న వారికి అవకాశం ఎందరో ఆర్జే, వీజే, గృహిణులతో అనేక కార్యక్రమాలు సిటీ బ్యూరో, జులై 13 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యం, �
సుప్రీంకోర్టు హితవు న్యూఢిల్లీ, జూలై 8: అభిప్రాయాలను ప్రభావితం చేసే సామర్థ్యంతో ఫేస్బుక్ వంటి డిజిటల్ వేదికలు అధికార కేంద్రాలుగా మారాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ మాధ్యమాలు జవాబుదారీగా ఉండా