Hajj Pilgrims | ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. ఈ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (External Affairs Ministry) ప్రకటించింది.
POK- UK High Commissioner | పాక్ ఆక్రమిత కశ్మీర్’లో పాకిస్థాన్ బ్రిటీష్ హైకమిసనర్ పర్యటనపై భారత్ భగ్గుమన్నది. ఇది తమ ప్రాదేశిక స్వావలంభనను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సూడాన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ కావేరీలో (Operation Kaveri) భాగంగా భారతీయ పౌరులతో కూడిన 12వ విమానం సౌదీఅరెబియాలోని జెడ్డా (Jeddah) నుంచి ముంబై (Mumbai) బయల్దేరింది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. భారత విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ రాకుండానే ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. వి�
న్యూఢిల్లీ: ఇవాళ పాస్పోర్ట్ సేవా దివస్. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో పాస్పోర్ట్ సేవల్లో తమశాఖ ఉద్యోగులు అత్యున్నత ప్రమాణాలు పాటించినట్ల�