External Minister Jaishankar - AI | వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ హెచ్చరించారు.
S Jaishankar | కొందరి పొరపాటు వల్లే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై తాత్కాలికంగా భారత్ నియంత్రణ కోల్పోయిందని తొలి ప్రధాని నెహ్రూపై విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పరోక్ష విమర్శలు గుప్పించారు.
పాస్పోర్ట్ సేవా ప్రోగ్రాం-వెర్షన్ 2.0లో భాగంగా భారత్లో సరికొత్త, అప్గ్రేడ్ చేసిన ‘ఈ-పాస్ట్పోర్ట్'లను తీసుకురాబోతున్నామని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.
2011 నుంచి 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది అత్యధికంగా 2,25,620 మంది, 2020లో అత్యల్పంగా 85,256 మంది భారతీయ పౌరసత్వాన్ని వీడినట్లు వెల్లడించింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరిగిన సలహా, సంప్రదింపుల కమిటీ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరయ్యారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్త