నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను వారం రోజులపాటు పొడిగించాలని స్టాల్ యజమానులు ఎగ్జిబిషన్ సొసైటీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్�
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో (Exhibition Grounds) ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అమ్మవార�
అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ అనుబంధ విద్యా సంస్థ అయిన సరోజిని నాయుడు వనితా
నుమాయిష్లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 83వ ఆలిండియా వార్షిక ఆర్ట్ ఎగ్జిబిషన్-2024ను ఎగ్జిబిషన్ను ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సత్యేందర్ వనం, సొసైటీ కార్యదర్శి హన్మంతరావు.
ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ కళాశాలల స్థాయి స్పోర్ట్స్మీట్ను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ శనివారం ప్రారంభించారు.
నగరంలో నుమాయిష్ ‘నయా’ జోష్ను నింపింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈనెల 1న మొదలైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వచ్చే నెల 15వ తేదీ వరకు 45రోజుల పాటు కొనసాగనున్నది.
నగరంలో నుమాయిష్ ‘నయా’ జోష్ను నింపింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈనెల 1న మొదలైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వచ్చే నెల 15వ తేదీ వరకు 45రోజుల పాటు కొనసాగనున్నది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.
అబిడ్స్, ఆగస్టు 21: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎగ్జిబిషన్ సొసైటీ యజమాన్య కమిటీ కార్యదర్శి ప్రభాశంకర్ మిశ్రా తెలిపారు. త�
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ సీఎంఆర్ఎఫ్కు రూ.45,72,836 ఫండ్ అందించింది. బుధవారం బీఆర్కేభవన్లో సీఎస్ సోమేశ్కుమార్కు సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్ చెక్ను అందజేశారు