Test Matches: 4 రోజుల టెస్టు మ్యాచ్ను నిర్వహించేందుకు ఐసీసీ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్టు ఒకటి రిలీజైంది. కానీ మూడు కీలక దేశాలకు మాత్రం ఆ విధానం నుంచి మినహాయింపు ఇవ్వనున్నార
సెర్ఫ్ ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో చేపడుతున్న బదిలీల్లో అప్పుడే పైరవీల పర్వం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన కొంతమంది ఉద్యోగులు, జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ససేమి�
Odisha Train Accident | ఒడిశా బాలాసోర్లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మందికిపైగా గాయపడగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రైలు ప్రమాద బా�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆక్సిజన్ రవాణా చేసే ట్యాంకర్లు, కంటైనర్లు వ�