కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో రూ. 2 లక్షలు ఉన్న ధరఖాస్తు ఫారం ధరను ఈసారి రూ. లక్ష పెంచి రూ. 3 లక్షలు చేశారు.
ప్రతి మ ద్యం దుకాణంలో వారం రోజు లకు సరిపడా మద్యం నిల్వలు ఉండాల్సిందేనని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ మౌఖిక ఆదేశాలు జారీచేశారు. గ్రౌండ్ స్టాక్ నిర్వహించని దుకాణాలపై ఎన్ఫోర్స్ మెంట్, ఎస్టీఎఫ్ బృందా�
బార్లకు దరఖాస్తులు ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర ఎక్సైజ్శాఖ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 28బార్లకు ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ గడువు శుక్రవారంతో ముగియడంతో.. వాటి ద్వారా రూ.36.68 కోట్ల ఆదా�
జీహెచ్ఎంసీ పరిధిలో నోటిఫికేషన్ జారీచేసిన 24 బార్లకు 3,520 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ కమిషనర్ హరికిరణ్ వెల్లడించారు. వీటితో పాటు ఇతర జిల్లాలోని నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.